మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే

byసూర్య | Tue, Oct 22, 2024, 04:33 PM

సికింద్రాబాద్‌: సీతాఫల్‌మండి చౌరస్తా, వారాసిగూడ చౌరస్తా, ఆర్ట్స్‌కాలేజీ టర్నింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న మూలమలుపులతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదని డ్రైవర్లు, వాహనదారులు వాపోతున్నారు. ఈ మూలమలుపుల వద్ద రోజు ట్రాఫిక్‌ రద్దీ భారీగా ఉంటుంది. దీంతో మూలమలుపుల్లో ఆర్టీసీ బస్సులు నడపాలంటే చాలా ఇబ్బందులు పడాల్సివస్తుందని డ్రైవర్లు మంగళవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

రైతుకు తెలియకుండానే రూ.20 లక్షల లోన్.. ఇది సరికొత్త మోసం, అకౌంట్ ఓసారి చెక్ చేసుకోండి Tue, Oct 22, 2024, 07:07 PM
మీకూ.. మీ కాంగ్రెస్ పార్టీకి ఓ దండం,,,,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి Tue, Oct 22, 2024, 07:02 PM
ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం Tue, Oct 22, 2024, 06:57 PM
కొండా సురేఖపై 100 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా.. 'వాళ్లందరికీ ఇదొక గుణపాఠం Tue, Oct 22, 2024, 06:53 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Tue, Oct 22, 2024, 06:48 PM