మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి

byసూర్య | Tue, Oct 22, 2024, 04:34 PM

గాంధీనగర్ డివిజన్ లో భారాస సీనియర్ నాయకుడు పున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయిని చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, రాకేష్ కుమార్, మీడియా ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


Latest News
 

హైదరాబాద్ లో పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు Tue, Oct 22, 2024, 08:46 PM
జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు టీపీసీసీ చీఫ్ వెల్లడి Tue, Oct 22, 2024, 08:45 PM
భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంతో హైకోర్టుకు చెన్నమనేని రమేశ్ Tue, Oct 22, 2024, 08:43 PM
రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM