హైదరాబాద్ లో పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు

byసూర్య | Tue, Oct 22, 2024, 08:46 PM

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు హైదరాబాద్ లో నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రామంతాపూర్ లో ఉంటున్న ఐటీ ఉద్యోగిని హరిత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె రామంతాపూర్ లోని డీఎస్ఎల్ లో పని చేస్తున్నారు. హరిత ఈ ఘటనకు పాల్పడిన వెంటనే ఆమెను సహోద్యోగులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. లాలాగూడలో ఉంటున్న హరిత తండ్రికి సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులే ఆమె ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM