బస్సు సౌకర్యం కావాలని మంత్రికి వినతి

byసూర్య | Tue, Oct 22, 2024, 02:39 PM

ముత్తారం మండలం మైదంబండ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మండల మాజీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బియ్యని శివకుమార్, మైదంబండ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బూడిది శ్రీనివాస్ లు కోరారు. వెంటనే స్పందించిన మంత్రి గోదావరిఖని డిపో డీఎంతో ఫోన్లో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజబాబు, మహేందర్, రాజేందర్, రాము పాల్గొన్నారు.


Latest News
 

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM
మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే Tue, Oct 22, 2024, 04:33 PM
షనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:31 PM
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:23 PM
ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని ఎంపీకి వినతి Tue, Oct 22, 2024, 04:04 PM