విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి

byసూర్య | Tue, Oct 22, 2024, 02:00 PM

ప్రభుత్వం కట్టాల్సిన విద్యుత్ బిల్లులు రైతుపై మోపడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కృష్ణ మండలం పుంజనూరు లిఫ్ట్ కు సంబంధించిన విద్యుత్ బిల్లు ప్రభుత్వం చెల్లించాల్సి వుండగా, బిల్లును రైతులు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లులు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.


Latest News
 

ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని ఎంపీకి వినతి Tue, Oct 22, 2024, 04:04 PM
పలు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు.. Tue, Oct 22, 2024, 03:57 PM
మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Oct 22, 2024, 03:54 PM
మిమ్మల్ని ఎలా తిట్టాలో కేటీఆర్‌కు శిక్షణ ఇవ్వండి అని సీఎంకు సూచిస్తానన్న జగ్గారెడ్డి Tue, Oct 22, 2024, 03:39 PM
ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ Tue, Oct 22, 2024, 03:37 PM