పలు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు..

byసూర్య | Tue, Oct 22, 2024, 03:57 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కారు పలు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏరియా ఆసుపత్రికి తరలించారు. వేములవాడ సిరిసిల్ల ప్రధాన రోడ్డులో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ప్రశాంత్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

గ్రేటర్‌ వాసులకు బిగ్‌ అలర్ట్ Tue, Oct 22, 2024, 05:11 PM
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM
మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే Tue, Oct 22, 2024, 04:33 PM
షనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:31 PM
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:23 PM