మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి

byసూర్య | Tue, Oct 22, 2024, 04:34 PM

గాంధీనగర్ డివిజన్ లో భారాస సీనియర్ నాయకుడు పున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయిని చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, రాకేష్ కుమార్, మీడియా ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


Latest News
 

యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Tue, Oct 22, 2024, 06:48 PM
గ్రేటర్‌ వాసులకు బిగ్‌ అలర్ట్ Tue, Oct 22, 2024, 05:11 PM
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM
మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే Tue, Oct 22, 2024, 04:33 PM
షనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:31 PM