పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి

byసూర్య | Tue, Oct 22, 2024, 03:33 PM

గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని టీయుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నారాయణపేట డీపీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని కోరారు. మల్టిపర్పస్ విధానం రద్దు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, భీమా సౌకర్యం కల్పించాలని అన్నారు.


Latest News
 

గ్రేటర్‌ వాసులకు బిగ్‌ అలర్ట్ Tue, Oct 22, 2024, 05:11 PM
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM
మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే Tue, Oct 22, 2024, 04:33 PM
షనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:31 PM
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:23 PM