మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ బలరాం నాయక్

byసూర్య | Mon, Oct 21, 2024, 07:29 PM

మండలంలోని కోరుకొండ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మేఘ్య తండాకు చెందిన లకావత్ మౌనిక శనివారం పిడుగుపాటుతో అక్కడికక్కడే మరణించింది. ఇట్టి వార్తను తెలుసుకున్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్ ఈరోజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు, వారి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరావు, పీసీసీ సభ్యులు దస్రు నాయక్, సీనియర్ నాయకులు బండారు దయాకర్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ వసంతరావు, రావుల మురళి, వేముల శ్రీనివాస్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM