రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బిఆర్ఎస్ నేతల రాస్తారోకో

byసూర్య | Mon, Oct 21, 2024, 07:27 PM

రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బిఆర్ఎస్ నేతలు ఆదివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు,  బిఆర్ఎస్ నాయకులు గడ్డం రాజరెడ్డి, గడ్డం రామిరెడ్డి, గోపిడి జగన్మోహన్ రెడ్డి, పీసు తిరుపతి రెడ్డి, బద్దం శేఖర్ రెడ్డి, ఆకుల రాజారెడ్డి,  రాజగౌడ్, అంజయ్య, కిషోర్,  గంగాధర్, ఒజ్జెల శ్రీనివాస్,  హనుమాండ్లు, గజం రవి, పుల్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM