మార్కేట్ యార్డ్ లో సోయాబీన్ కొనుగులు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఎల్ఏ కోవా లక్ష్మీ..

byసూర్య | Sun, Oct 20, 2024, 11:06 PM

నార్నూర్ మండల కేంద్రము లోని వ్యవసాయ మార్కెట్ సోయా బీన్ కోనుగోలు కేంద్రాన్ని శనివారం ఆసిఫాబాద్ నియోజక వర్గం ఎంఎల్ఏ కోవా లక్ష్మీ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి కోవా లక్ష్మీ మెడం గారు,ఎంపిపి కనక మొత్తు బాయి గారు,వైఎస్ ఎంపిపి జాదవ్ చంద్రశేఖర్ గారు,ఫాక్స్ చైర్మన్ ఆడే సురేష్ గారు బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మెస్రం హన్మంతరావు గారు.
మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్ గారు,మాజీ మార్కెట్ వైఎస్ చైర్మన్ తోడషం నాగోరావు గారు, బిఅర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సయీద్ కాశీం గారు,మడవి మన్కు గారు బీంపూర్ మాజీ సర్పంచ్ రాథడ్ విష్ణు గారు,పుసిగూడ మాజీ సర్పంచ్ రూప్ దేవ్ గారు,మహిళా అధ్యక్షురాలు రాథోడ్ దేవకా బాయి ఆడే సునితా బాయి,టౌన్ ప్రెసిడెంట్ ఫేరోజ్ ఖాన్ గారు,లోకండే చంద్ర శేఖర్ గారు,సుల్తాన్ బాబా ఖాన్ గారు, రాథోడ్ రమేష్ గారు,అడ శ్రీరామ్ గారు,టౌన్ వైస్ ప్రెసిడెంట్ రాథోడ్ శివాజీ గారు,షేక్ మసుద్ గారు,సయీద్ ముంతాజ్ గారు, బిఅర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పాల్గొన్నారు


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Mon, Oct 21, 2024, 01:05 PM
పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం Mon, Oct 21, 2024, 01:02 PM
ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 01:01 PM
కేటీఆర్ నివాసం వ‌ద్ద పోలీస్ బందోబ‌స్తు.. Mon, Oct 21, 2024, 12:54 PM
నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు Mon, Oct 21, 2024, 12:20 PM