గ్రంథాలయ సంస్థ కు చైర్మన్గా ఎన్నికైన వంగవీటి రామారావు కు ఘనంగా అభినందనలు

byసూర్య | Sun, Oct 20, 2024, 11:04 PM

సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థకు చైర్మన్గా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వంగవీటి రామారావు అభినందనీయులని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో జిల్లా గ్రంధాలయ సంస్థకు చైర్మన్గా ఎన్నికైన వంగవీటి రామారావును ఘనంగా సన్మానించి మాట్లాడారు. గ్రంథాలయాల అభివృద్ధికి వంగవీటి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్నారు.
వంగవీటి రామారావుకు  చైర్మన్ పదవి అప్పగించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా రామారావును పూల మాలలు, శాలువ లతో అభినందించారు. ఈ కార్యక్రమం  ఒంటి పులి వెంకటేష్ నెమ్మాది దేవమని చందు నాగేశ్వరరావు రావెళ్ల కృష్ణారావు వేమూరి విద్యాసాగర్ సైదిబాబు ఎండి ఫాతిమా ఖాజా మొయినుద్దీన్ పారా వెంకటేశ్వర్లు ఒంటి పులి శ్రీనివాస్ కందరబోయిన వేలాద్రి మైలారి శెట్టి భాస్కర్ సుంకర నాగయ్య లైటింగ్ ప్రసాద్ ముస్తఫా మేకపోతుల సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు


Latest News
 

సిరి సంపదలు ఇచ్చే దైవం అయ్యప్ప స్వామి... ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.. Mon, Oct 21, 2024, 04:17 PM
మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదు Mon, Oct 21, 2024, 04:14 PM
రైతు భరోసా చెల్లించాలని బి ఆర్ ఎస్ నిరసన Mon, Oct 21, 2024, 04:08 PM
సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కవ్వంపల్లి Mon, Oct 21, 2024, 04:04 PM
పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి Mon, Oct 21, 2024, 04:00 PM