కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

byసూర్య | Sun, Oct 20, 2024, 07:12 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ‘మల్లన్న స్వామి మమ్మేలు స్వామి’ అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది.
ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు పెద్దసంఖ్యలో మల్లన్నక్షేత్రానికి తరలివచ్చారు. దాదాపు 10వేలమంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీశర్మ తెలిపారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM