వర్షాకాలం రైతు భరోసా లేనట్లేనా: సంగారెడ్డి ఎమ్మెల్యే

byసూర్య | Sat, Oct 19, 2024, 04:53 PM

వర్షాకాలం ముగుస్తున్న రైతులకు రైతు భరోసా ఎందుకు వేయలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు గొప్ప గొప్ప హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని విమర్శించారు. వర్షాకాలానికి రైతు భరోసా పోయినట్లేనని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొన్నారు.


Latest News
 

'ఈ ఖరీఫ్‌ సీజన్‌కు కూడా రైతు భరోసా లేనట్టే Sat, Oct 19, 2024, 07:06 PM
బండి సంజయ్ పరీక్షా రాసేది లేదు, అర్థంకాదు: కేటీఆర్ Sat, Oct 19, 2024, 07:03 PM
కళ్ల ముందే ప్రేయసి అలా చేయటం తట్టుకోలేక Sat, Oct 19, 2024, 06:59 PM
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ Sat, Oct 19, 2024, 06:52 PM
ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM