విధుల్లో చేరిన డీఎస్సీ 2024 ఉపాధ్యాయులు

byసూర్య | Thu, Oct 17, 2024, 04:24 PM

నల్గొండ టౌన్:తిప్పర్తి మండల కేంద్రము నందు గల ఎం ఆర్ సి లో ఇటీవల డీఎస్సీ 2024 ద్వారా నియామకం పొందిన నూతన ఉపాధ్యాయులు మండలంలోని వారికి కేటాయించబడిన పాఠశాలల్లో మండల విద్యాధికారి నరసింహ నాయక్  ద్వారా నియామక పత్రాలు పొంది విధులలో చేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు నామి రెడ్డి మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గుర్రం రవి , అసోసియేట్ అధ్యక్షుడు చుట్టుప్రొలు సదానందం,మరియు మండల అసోసియేట్ అధ్యక్షుడు కంచర్ల తిరుమల్ రెడ్డి మరియు సి ఆర్ పి కొండయ్య , పుష్ప లత పాల్గొన్నారు.
నూతనంగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులు జడ్.పి.హెచ్.ఎస్ తిప్పర్తి స్కూల్ అసిస్టెంట్ మ్యాస్ టీచర్ గా, పి లింగస్వామి, జడ్.పి.హెచ్.ఎస్ బాలికలు ఫిజికల్ డైరెక్టర్ గా శ్రీనివాస్, కే రమ్య ఎంపీపీ ఎస్ రామలింగాలగూడెం, పీ నీలవేణి ఎంపీపీ ఎస్ రామలింగాలగూడెం, జై మహేష్ ఎంపీపీ ఎస్ మర్రిగూడెం, పి హేమలత ఎంపీపీ ఎస్ యాపాల గూడెం, పి పి ఎస్ దుప్పనపల్లి ,నవీన్ ఎంపీపీ ఎస్ ఆర్ గూడెం, ఎంపీపీ ఎస్ తిప్పలమ్మ గూడెం ఉన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM