పీఏపల్లిలో అనుమానాస్పదంగా బాలుడు మృతి

byసూర్య | Thu, Oct 17, 2024, 02:45 PM

నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం మునావత్ తండాలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం దత్తు అనే పదమూడేళ్ళ బాలుడు అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. భూ తగాదాల కారణంగా తండాకు చెందిన నలుగురు వ్యక్తులు చంపి ఉరేసారని కుటుంబసభ్యులు అంటున్నారు.
గురువారం పోలీసులు తండాలో విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బాలుడు హైదారాబాద్ లో ఏడో తరగతి చదువుతున్నాడు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM