దేవరకొండ: శ్రీశైలం వెళ్తూ నల్లమలలో వ్యక్తి అదృశ్యం

byసూర్య | Thu, Oct 17, 2024, 02:28 PM

దేవరకొండ: మండలపరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన మాడెం ఈదయ్య(34) ఈనెల 14న ఇంటి నుండి శ్రీశైలం వెళ్తూ మన్ననూర్ సమీపంలో నల్లమల అటవీప్రాంతంలో అదృశ్యమయ్యాడు. దారా బేస్ క్యాంప్ దగ్గర్లో బైక్, హెల్మెట్, ఫోన్, జర్కిన్, వాటర్ బాటిల్ బ్యాగ్ పడి ఉన్నాయని అక్కడి పోలీసులు తెలిపారు.
ఈదయ్య ఆచూకీ కోసం పోలీసులు, ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. కాగా కొద్ది రోజులక్రితం ఇదే ప్రాంతంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు.


Latest News
 

రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM
జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే Tue, Oct 22, 2024, 07:49 PM
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే Tue, Oct 22, 2024, 07:47 PM
పెళ్లి చేయలేదని తండ్రిని చంపిన కుమారుడు,,తర్వాత సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం Tue, Oct 22, 2024, 07:37 PM