చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Oct 22, 2024, 07:47 PM

జూలూరుపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ 13 మంది లబ్ది దారులకు 13 లక్షల రూపాయలు, సియంఆర్ఎఫ్ క్రింద 14 మంది లబ్ధిదారులకు మంజూరైన 3లక్షల 39 వేల రూపాయల విలువైన చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేశారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM