జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Oct 22, 2024, 07:49 PM

కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కలిశారు. నియోజకవర్గం పరిధిలో నూతనంగా రోడ్డు పనులు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. అలాగే డ్రైనేజీ దిసిల్డింగ్ పనులు, శానిటేషన్ పనులు పక్కగా చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వీటికి సంభందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM