దేవరకొండ: వామపక్ష విద్యార్థి సంఘాల రాస్తారోకో

byసూర్య | Wed, Oct 16, 2024, 09:35 PM

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేసి, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్త డిగ్రీ కళాశాలల నిర్వదిక బంద్ లో భాగంగా బుధవారం దేవరకొండలో ప్రయివేట్ కళాశాలల యాజమాన్యం చేస్తున్న బంద్ కు మద్దతు తెలిపి విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM