బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

byసూర్య | Thu, Oct 24, 2024, 08:05 PM

నల్గొండ మండలంలోని జి. చెన్నారం, కొత్తపల్లిలో గురువారం బిజెపి మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు పాల్గొని మాట్లాడుతూ. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, పోతే పాక లింగస్వామి, సాంబయ్య, నాగరాజు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM