అంబారిపేటలో పౌరహక్కుల దినోత్సవ సమావేశం

byసూర్య | Mon, Sep 30, 2024, 04:17 PM

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట ఎస్సీ కాలనీలో ఎండపల్లి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పై ప్రతి పౌరుడు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పలువురు హితవు పలికారు.
ఎంపీఓ గాజుల శ్రీనివాస్, ఎండపల్లి ఎంఈఓ గుండేటి రామచంద్రం, ఏఎంసీ వెల్గటూరు ఛైర్మన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి, ఆర్ఐ తోడేటి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM