రైస్ మిల్లర్ల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే

byసూర్య | Mon, Sep 30, 2024, 04:20 PM

ధర్మపురి పట్టణంలోనిశ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రైస్ మిల్లర్ల తనను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మిల్లర్లకు కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు తెలిపారు.


Latest News
 

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM
సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు Mon, Sep 30, 2024, 08:55 PM
రుణమాఫీ కాని అన్నదాతల భారీ శుభవార్త.. 5 లక్షల రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ. Mon, Sep 30, 2024, 08:50 PM
చార్మినార్ కూల్చాలని చెబితే కూల్చేస్తారా..? 'హైడ్రా' కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం Mon, Sep 30, 2024, 08:17 PM
ఈ ప్రాంతాల మధ్య,,,,రాష్ట్రంలో కొత్త 4 లైన్ నేషనల్ హైవే Mon, Sep 30, 2024, 08:14 PM