పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Mon, Sep 30, 2024, 04:03 PM

ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ లోని రణదివ్యానగర్ ప్రాథమికోన్నత పాఠశాల లో సోమవారం వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు వందల మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను జిల్లా కలెక్టర్ పాల్గొని పంపిణి చేశారు. అంతకుముందు స్వయంగా విద్యార్థులు తయారు చేసిన కలెక్టర్ చిత్రపటాన్ని బహుమతిగా అందించి అభినందనలు అందుకున్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM