గుండెపోటుతో వ్యక్తి మృతి

byసూర్య | Mon, Sep 30, 2024, 03:45 PM

జోగులాంబ గద్వాల్ జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. వారి పార్థివ దేహానికి బిజెపి నాయకులు సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి రఘు శ్యాంసుందర్, గ్రామ భూత అధ్యక్షులు జలంధర్ పాల్గొన్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM