కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

byసూర్య | Mon, Sep 30, 2024, 03:34 PM

బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ చేపట్టిన రైతుదీక్షలో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్‌ ఉద్యమం నడిపినన్ని రోజులు పులి.
కేసీఆర్ స్పీచ్ మిస్ అవుతున్నాం. పిల్లల మాటలు విని కేసీఆర్ పిల్లి అయ్యారు. ఆయ‌న ఎక్స్‌పైర్‌ అయిన మెడిసిన్‌. జాతిపిత కావాల్సిన కేసీఆర్‌ పిల్లల అవినీతికి పితగా మారారు’అని ఎద్దేవా చేశారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM