కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 1000 మందికిపైగా రైతు ఆత్మహత్యలు: బీజేపీ

byసూర్య | Mon, Sep 30, 2024, 03:09 PM

రైతు హామీల సాధన కోసం బీజేపీ ప్రజా ప్రతినిధులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షలో కూర్చున్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇచ్చిన హామీలు మరిచారా? మరిచిపోయినట్లు నటిస్తున్నారా’.. అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వేయి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.


Latest News
 

విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే Mon, Sep 30, 2024, 06:50 PM
తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ చేయాలి Mon, Sep 30, 2024, 06:50 PM
రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ Mon, Sep 30, 2024, 06:45 PM
హైదరాబాద్ లో భారీ వర్షం.. Mon, Sep 30, 2024, 06:44 PM
తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు Mon, Sep 30, 2024, 06:37 PM