గంజాయి విక్రయ దారుల పట్టివేత

byసూర్య | Sat, Sep 28, 2024, 08:06 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ లో గంజాయిని వేరు వేరు చోట్ల విక్రయిస్తున్న ఇద్దరని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శంభు సింగ్, ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లా పట్టా హర్ష వర్ధన్ వారి వద్ద నుండి సుమారు 11 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కేస్ నమోదు చేసి రిమాండ్ కు తరలించిన ఎక్సైజ్ అధికారులు తెలిపారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM