ఎమ్మెల్యే వేతనంతో సిబ్బందికి జీతం చెల్లింపు

byసూర్య | Sat, Sep 28, 2024, 08:04 PM

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కింది స్థాయి సిబ్బంది వేతనాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన వేతనం ద్వారా శనివారం చెల్లించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మంజుల ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే అందించిన చెక్కుతో కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి రెండు నెలల వేతనాలు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM