బాధితులకు ఎల్ ఓ సి లు అందజేత

byసూర్య | Thu, Sep 26, 2024, 03:34 PM

మండల కేంద్రమైన జగదేవ పూర్ కు చెందిన కేంద్రానికి చెందిన తుర్కపల్లి పోచమ్మ ఈమధ్య అనారోగ్యానికి గురయ్యారు. అదే  గ్రామానికి చెందిన అశోక్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బాధితులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి సహకారంతో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి బాధితులు.
తుర్కపల్లి పోచమ్మ నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమెకు వైద్య ఖర్చులకు 3 లక్షల రూపాయలు అలాగే గ్రామానికి చెందిన అశోక్ అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయనకు వైద్య ఖర్చులకు 2.50 రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ ఓ సి లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వట్టి పల్లి గ్రామ నాయకులు కొత్త నరసింహ రెడ్డి, మాజీ సర్పంచ్ కరుణాకర్, మహ్మద్ భాషా,  అమర్ రాము, అజిజ్,  దండి వెంకటేష్, రజిత రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్, తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు...


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM