చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్

byసూర్య | Thu, Sep 26, 2024, 03:30 PM

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ పూలమాలతో ఘన నివాళులు అర్పించినారు.
ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని అనేక పోరాటాలు చేసిన ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పోరాటం చేశారని మాజీ మంత్రి కొనియాడారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM