ఎడ్లబండిపై వెళ్లి పాఠశాలను తనిఖీ చేసిన పీవో

byసూర్య | Wed, Sep 25, 2024, 12:19 PM

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలోని మారుమూల గ్రామం వెల్గీలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మంగళవారం తనిఖీ చేశారు.
సమీపంలోని వాగుపై వంతెన లేకపోవడంతో స్థానికులు ఎడ్లబండి సాయంతో పీవోను వాగు దాటించారు. పీవో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.


Latest News
 

బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM