ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలలో 41 కాన్పులు

byసూర్య | Tue, Sep 24, 2024, 04:20 PM

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో కాన్పులు చేసినట్లు మంగళవారం సూపరింటెండెంట్ సంపత్ కుమార్ తెలిపారు. 24 గంటల్లో 41 కాన్పులు జరిగాయని పేర్కొన్నారు. 41 కాన్పులలో 10 నార్మల్, 31 సిజేరియన్ డెలివరీలు అయినట్లు వివరించారు. ప్రసవాలు నిర్వహించిన ఆసుపత్రి వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నామని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

Latest News
 

వారికి బ్యాంకు లోన్లు ఇవ్వొద్దు.. హైడ్రా సంచలన ఆదేశాలు Tue, Sep 24, 2024, 08:51 PM
ఓటుకు నోటు కేసు విచారణ.. సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు కీలక ఆదేశాలు Tue, Sep 24, 2024, 08:46 PM
రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని Tue, Sep 24, 2024, 08:43 PM
పట్టపగలే నడిరోడ్డుపై.. సిగ్గులేకుండా..! Tue, Sep 24, 2024, 08:39 PM
పెళ్లి పేరుతో మోసం చేశాడని..యూట్యూబర్ హర్షసాయిపై నటి ఫిర్యాదు Tue, Sep 24, 2024, 08:34 PM