లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

byసూర్య | Tue, Sep 24, 2024, 04:19 PM

కోర్టు కేసులతో రణ రంగం మాదిరి కొట్లాడే కన్నా..'జాతీయ లోక్ అదాలత్' లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవటమే నయమని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సోమవారం అన్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 28న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ, సీఐలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాజీకి అవకాశం ఉన్న కేసును జాబితాను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు


Latest News
 

హైదరాబాద్‌లో వర్షం కారణంగా జలమయమైన రోడ్లు Tue, Sep 24, 2024, 06:48 PM
ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలని తెలంగాణ సీఎంను కోర్టు ఆదేశించింది Tue, Sep 24, 2024, 06:45 PM
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ఇతర ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి Tue, Sep 24, 2024, 06:19 PM
పదేళ్ల కాలంలో ఫిరాయింపులకు కేటీఆర్ అడ్రస్‌గా నిలిచారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శ Tue, Sep 24, 2024, 06:16 PM
సనాతనం ధర్మ జోలికొస్తే మౌనంగా ఉండబోమన్న కేంద్ర మంత్రి Tue, Sep 24, 2024, 06:14 PM