byసూర్య | Tue, Sep 24, 2024, 03:41 PM
మహారాష్ట్ర నాదేడ్ జిల్లా నాయగావ్ నియోజకవర్గానికి చెందిన చవాన్ బలవంత్ రావు ఎంపీ నాందేడ్ గత కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ మంగళవారం స్వగ్రామం నాయగావ్ వెళ్లి కీర్తిశేషులు చవాన్ బలవంత్ రావు (ఎంపీ ) ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.