నాందేడ్ ఎంపీ కుటుంబాన్ని పరామర్శించిన జహీరాబాద్ ఎంపీ

byసూర్య | Tue, Sep 24, 2024, 03:41 PM

మహారాష్ట్ర నాదేడ్ జిల్లా నాయగావ్ నియోజకవర్గానికి చెందిన చవాన్ బలవంత్ రావు ఎంపీ నాందేడ్ గత కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ మంగళవారం స్వగ్రామం నాయగావ్ వెళ్లి కీర్తిశేషులు చవాన్ బలవంత్ రావు (ఎంపీ ) ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Latest News
 

వారికి బ్యాంకు లోన్లు ఇవ్వొద్దు.. హైడ్రా సంచలన ఆదేశాలు Tue, Sep 24, 2024, 08:51 PM
ఓటుకు నోటు కేసు విచారణ.. సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు కీలక ఆదేశాలు Tue, Sep 24, 2024, 08:46 PM
రోడ్డంతా 'కొర్రమీను' చేపలు.. ఎగబడిన జనం.. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని Tue, Sep 24, 2024, 08:43 PM
పట్టపగలే నడిరోడ్డుపై.. సిగ్గులేకుండా..! Tue, Sep 24, 2024, 08:39 PM
పెళ్లి పేరుతో మోసం చేశాడని..యూట్యూబర్ హర్షసాయిపై నటి ఫిర్యాదు Tue, Sep 24, 2024, 08:34 PM