హైదరాబాద్‌లో ఐటీ దాడులు

byసూర్య | Tue, Sep 24, 2024, 12:42 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు  నిర్వహిస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచే కూకట్‌పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్ట్‌, మాదాపూర్‌లోని ఇళ్లులు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.ఈ దాడుల్లో పది బృందాలు పాల్గొంటున్నాయి.కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్‌ ఐ బ్లాక్‌లోని ఫ్లాట్‌లో కిరాయికి ఉంటున్న బీఆర్‌కే న్యూస్‌ చానల్‌ అధినేత బొల్లా రామకృష్ణ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూస్‌ చానల్‌తోపాటు ఫైనాన్స్‌, హాస్పిటల్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా ఆయన నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది మంది అధికారులు ఆయన అపార్టుమెంటులో సోదాలు చేస్తున్నారు. ఆదాయ లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్‌ పరిశీలిస్తున్నారు.


Latest News
 

బోడుప్పల్ నగర అభివృద్ధికి పాటుపడతా: నగర మేయర్ Tue, Sep 24, 2024, 02:45 PM
క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ Tue, Sep 24, 2024, 02:44 PM
గ్రామాల్లో బీజేపీ సభ్యత్వం చేయించాలి Tue, Sep 24, 2024, 02:43 PM
ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Tue, Sep 24, 2024, 02:42 PM
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న..బీజేపీ మండల అధ్యక్షులు కొప్పుల మహేష్ Tue, Sep 24, 2024, 02:37 PM