ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

byసూర్య | Tue, Sep 24, 2024, 02:42 PM

ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  జే.అరుణశ్రీ తో కలిసి కలిసి పాల్గొన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖలకు జిల్లా కలెక్టర్  కేటాయించి ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి  (27) దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 


Latest News
 

పవన్ కల్యాణ్ కు బండి సంజయ్ సపోర్టు Tue, Sep 24, 2024, 04:38 PM
ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Tue, Sep 24, 2024, 04:22 PM
వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్యే Tue, Sep 24, 2024, 04:21 PM
ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలలో 41 కాన్పులు Tue, Sep 24, 2024, 04:20 PM
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ Tue, Sep 24, 2024, 04:19 PM