బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న..బీజేపీ మండల అధ్యక్షులు కొప్పుల మహేష్

byసూర్య | Tue, Sep 24, 2024, 02:37 PM

జూలపల్లి మండలం పెదాపూర్ బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల మహేష్పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టారు.అనంతరం అయన మాట్లాడుతు భారత దేశం సుబిక్షంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతీ భారతీయుడు బీజేపీ లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు కొక్కుల భద్రయ్య, గుర్రం అంజన్న, సీనియర్ నాయకులు సంకెళ్ళ నర్సన్న, తీగలఅశోక్ గౌడ్ ,బొజ్జ అంజయ్య ,ఉయ్యాల శ్రీనివాస్, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పవన్ కల్యాణ్ కు బండి సంజయ్ సపోర్టు Tue, Sep 24, 2024, 04:38 PM
ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Tue, Sep 24, 2024, 04:22 PM
వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్యే Tue, Sep 24, 2024, 04:21 PM
ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలలో 41 కాన్పులు Tue, Sep 24, 2024, 04:20 PM
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ Tue, Sep 24, 2024, 04:19 PM