దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

byసూర్య | Tue, Sep 24, 2024, 12:40 PM

తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని మంగళవారం బాసర మండల కేంద్రంలో హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో స్థానిక పొలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. దోషులను పట్టుకొని కఠినముగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజం ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఇతర జంతువుల కొవ్వు ను నెయ్యిలో కలపడం చాలా బాధాకరం అన్నారు.


Latest News
 

మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే Tue, Sep 24, 2024, 02:48 PM
బోడుప్పల్ నగర అభివృద్ధికి పాటుపడతా: నగర మేయర్ Tue, Sep 24, 2024, 02:45 PM
క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ Tue, Sep 24, 2024, 02:44 PM
గ్రామాల్లో బీజేపీ సభ్యత్వం చేయించాలి Tue, Sep 24, 2024, 02:43 PM
ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Tue, Sep 24, 2024, 02:42 PM