మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Sep 24, 2024, 02:48 PM

ఈరోజు నెక్కొండ మండలం సాయి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ బండారుపల్లి శ్రీనివాసరావు, చెంచా రావు గారి తండ్రి గారు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చెందడంతో నేడు వారి యొక్క చిత్రపటానికి పూలు వేసి  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆయనతోపాటు నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి పెండెం రామానంద్ .
నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ నర్సంపేట కోర్టు ఏ జి పి అడ్వకేట్ బండి శివకుమార్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు ఓబీసీ మండల అధ్యక్షుడు మాదాటి శ్రీనివాస్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి కూసుమ చెన్నకేశవులు ఈదునూరి సాయి కృష్ణ షేక్ షబ్బీర్ అన్వర్ మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి వరంగల్ ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ శ్రీకాంత్ నాయక్ మాజీ వార్డు సభ్యులు పోలిశెట్టి భానుప్రకాష్ నెక్కొండ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగం ప్రశాంత్ నెక్కొండ మండల సోషల్ మీడియా కన్వీనర్ రావుల తిరుపతిరెడ్డి మండల్ యూత్ నాయకులు బూరుగు నరేష్ చిన్నురి కార్తీక్ శీను సాయి రెడ్డి పల్లి గ్రామ పార్టి నాయకులు బిచ్చ నాయక్ పెళ్లి రవి పొనుగోడు సురేష్ సంజీవరెడ్డి కుమారస్వామి తదితరులు చిత్రపటానికి పూలు వేసే నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు


Latest News
 

పవన్ కల్యాణ్ కు బండి సంజయ్ సపోర్టు Tue, Sep 24, 2024, 04:38 PM
ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Tue, Sep 24, 2024, 04:22 PM
వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్యే Tue, Sep 24, 2024, 04:21 PM
ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలలో 41 కాన్పులు Tue, Sep 24, 2024, 04:20 PM
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ Tue, Sep 24, 2024, 04:19 PM