హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం

byసూర్య | Fri, Sep 20, 2024, 07:54 PM

హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో హిమాయత్ సాగర్ లోని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.హిమాయత్ సాగర్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇటీవల హిమాయత్ సాగర్ లోని ఎఫ్టీ ఎల్, బఫర్ జోన్లపై ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు, సర్వే నివేదికలపై అధికారులతో రంగనాథ్ చర్చించారు.


 


 


Latest News
 

భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి Fri, Sep 20, 2024, 08:30 PM
ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM