2024 జిమ్నాస్టిక్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీ

byసూర్య | Sat, Jul 27, 2024, 03:37 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కొల్లూరులో 2024 జిమ్నాస్టిక్ టోర్నమెంట్ను మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఆయన వెంట నిర్వాహకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నిర్వాహకులు తదితరులు ఉన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM