విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పెంచాలి: డీఈఓ రాజు

byసూర్య | Sat, Jul 27, 2024, 02:49 PM

పాఠశాలలో నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా శనివారం దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో జిల్లాలోని 10 క్లస్టర్ల రిసోర్స్ పర్సన్స్ కు ఒక రోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా డీఈవో రాజు హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లోపల సాధించవలసిన సామర్ధ్యాలను చేరుకోవడానికి తమ వంతు కృషి ఉపాధ్యాయులు చేయాలని, వారితో ఎక్కువ సమయం గడిపి మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేయాలని అన్నారు.


Latest News
 

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేస్తున్న ఆకతాయిలు Fri, Sep 20, 2024, 11:59 AM
నార్కెట్‌పల్లి రహదారిపై అగ్ని ప్రమాదం Fri, Sep 20, 2024, 11:36 AM
రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM
నిమజ్జన వేడుకల్లో యువకులపై దాడి Fri, Sep 20, 2024, 10:45 AM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి Fri, Sep 20, 2024, 10:19 AM