సర్కారు బడిలో గుడ్లు మాయం..

byసూర్య | Sat, Jul 27, 2024, 02:51 PM

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట ప్రాథమిక పాఠశాలను గ్రామస్తులు సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉన్నారు. గుడ్లను లెక్కించగా 49 మాత్రమే ఉండడంతో మిగతా గుడ్ల గురించి ఆరా తీశారు. 6 గుడ్లు టీచర్ బ్యాగులో కనిపించాయి. దీనిని వీడియో తీసిన గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయమై మండల విద్యాధికారి యూసఫ్ ను వివరణ కోరగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM