వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి...

byసూర్య | Thu, Sep 19, 2024, 09:48 PM

మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన రౌతు సాయిలు (53) అనే వ్యక్తి ఉదయం హైదరాబాద్ వెళ్లేందుకు రెడీ అవ్వడానికి స్నానానికి వేడి నీళ్లను వాటర్ హీటర్ తో పెట్టుకునే సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని నిజాంసాగర్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలపారు. మృతుడు సాయిలు కు భార్య పిల్లలు ఉన్నారు. కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM