ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు ఇవ్వాలి

byసూర్య | Sat, Jul 27, 2024, 02:47 PM

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయవద్దని కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధులు విడుదలపై కాలయాపన చేసే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో కూర శ్రీనివాస్, గరిపల్లి శ్రీధర్, శివకుమార్ తదితరులున్నారు.


Latest News
 

క్రీడలతో పాటు విద్యలో రాణించాలి Fri, Sep 20, 2024, 02:30 PM
నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు, స్పృహ కోల్పోయిన డ్రైవర్ Fri, Sep 20, 2024, 02:26 PM
విమలక్కను సన్మానించిన ఉప్పల వెంకటేష్ Fri, Sep 20, 2024, 02:14 PM
కథలాపూర్ తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ Fri, Sep 20, 2024, 02:02 PM
నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ Fri, Sep 20, 2024, 01:31 PM