నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు, స్పృహ కోల్పోయిన డ్రైవర్

byసూర్య | Fri, Sep 20, 2024, 02:26 PM

నల్గొండ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిపై వెళుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణంలో మంటలు కారు మొత్తం వ్యాపించాయి.
కారులో ఉన్న డ్రైవర్ మంటలను గమనించి.. కారును పక్కకు ఆపి దట్టమైన పొగకు స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అద్దాలు పగలకొట్టి డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM