నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

byసూర్య | Fri, Sep 20, 2024, 01:31 PM

ఓటుకు నోటు కేసును నేడు సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ MLA జగదీశ్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఆ పిటిషన్‌పై ఈరోజు జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ కేవీ.విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది.


Latest News
 

అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM
ఎమ్మెల్యే కాంతారావు కు ఫోటో ఫ్రెమ్ అందజేసిన నాయకులు Fri, Sep 20, 2024, 03:59 PM
కుటుంబ కలహాలతో కూతురుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య Fri, Sep 20, 2024, 03:57 PM
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి Fri, Sep 20, 2024, 03:57 PM