ఎమ్మెల్యే కాంతారావు కు ఫోటో ఫ్రెమ్ అందజేసిన నాయకులు

byసూర్య | Fri, Sep 20, 2024, 03:59 PM

జుక్కల్ నియోజకవర్గం విదేశాల నుండి తిరిగి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావుకు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాంపు కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలువడం జరిగింది. గురువారం రోజున జుక్కల్ లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావుకు అమెరికాలో రాహుల్ గాంధీ తో ఇద్దరు కలిసి దిగినటువంటి ఫోటోను మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోటో ఫ్రెమ్ అందించి శాలువా తో సన్మానం చేసి అభినందించడం జరిగింది.
ఎమ్మెల్యే కాంతారావు కు ఫోటో ప్రేమ్ ప్రధాన కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారస్వార్ సాయిలు, చౌలవార్ హన్మాండ్లు, సాయి పటేల్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్, మాజీ మండల అధ్యక్షుడు వాటనల్ వార్ రమేష్, రామ్ పటేల్, అమూల్, బాలు యాదవ్, మెనూర్ గ్రామ మాజీ సర్పంచ్ విట్టల్ గురూజీ, సురేష్ జుబ్రే, సాయి కుమార్ కామట్ వార్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM