పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి.. ఆర్డీవో రమేష్ రాథోడ్

byసూర్య | Sat, Jul 27, 2024, 02:45 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి కాపాడాలని మండల ప్రత్యేక అధికారి ఆర్డిఓ రమేష్ రాథోడ్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వరప్రసాద్, ఎండిఓ బషిరోద్దిన్, ఎంపీఓ సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను మరణాల ఉచ్చుగా మార్చింది : కేటీఆర్ Fri, Sep 20, 2024, 12:34 PM
పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం : నీలం మధు Fri, Sep 20, 2024, 12:27 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. Fri, Sep 20, 2024, 12:25 PM
మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Fri, Sep 20, 2024, 12:12 PM
మందుల దుకాణాలు పై డీసీఏ అధికారులు దాడులు Fri, Sep 20, 2024, 12:07 PM